Andhra News: జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పొందే వారి షాక్!
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయాన్ని పొందిన విద్యార్థులు ఏదైనా కారణంతో కోర్సును మధ్యలో ఆపేస్తే ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తిరిగి కట్టాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి.లబ్ధిపొందే విద్యార్థులు దీనికి కట్టుబడి ఉంటానని 100 రూపాయల స్టాంప్ పేపర్ పై రాసి ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది.వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్న వారికే పథకం వస్తుందన్న ప్రభుత్వం దాన్నీ కలెక్టరు ధ్రువీకరిస్తారని స్పష్టం
Published : 05 Aug 2022 13:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా