New Parliament: నూతన పార్లమెంటు భవనం.. జాతికి అంకితం
దేశ రాజధాని దిల్లీలో అధునాతన సదుపాయాలు, సకల హంగులు, సనాతన కళాకృతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతి (New Parliament Building) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి పరిఢవిల్లేలా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య నవ్య సౌధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జాతికి అంకితం చేశారు. లోక్సభ ఛాంబర్లో స్పీకర్ కుర్చీకి కుడివైపున చారిత్రక రాజదండం ‘సెంగోల్’ (Sengol)ను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
Published : 28 May 2023 15:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య