New Parliament: నూతన పార్లమెంటు భవనం.. జాతికి అంకితం

దేశ రాజధాని దిల్లీలో అధునాతన సదుపాయాలు, సకల హంగులు, సనాతన కళాకృతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతి (New Parliament Building) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి పరిఢవిల్లేలా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య నవ్య సౌధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జాతికి అంకితం చేశారు. లోక్‌సభ ఛాంబర్‌లో స్పీకర్ కుర్చీకి కుడివైపున చారిత్రక రాజదండం ‘సెంగోల్’ (Sengol)ను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 

Published : 28 May 2023 15:58 IST
Tags :

మరిన్ని