National: అక్టోబర్‌ 1 నుంచి కొత్త టైర్లు వాడాల్సిందే..: కేంద్ర రవాణా శాఖ

2022 అక్టోబర్ 1 నుంచి కార్లు, బస్సులు, ట్రక్కులకు నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన కొత్త రకం టైర్లు వాడాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో నోటిఫికేషన్  జారీ చేసింది. కొత్త టైర్లు ఆటోమేటివ్ పారిశ్రామిక ప్రమాణాల మేరకు ఉండాలని సూచించింది. టైర్ల రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్ వంటివి కొత్త నిబంధనల మేరకు ఉండాలని నిర్దేశించింది. 

Published : 02 Jul 2022 13:13 IST

Tags :

మరిన్ని