Italy: ఇటలీ పురావస్తు తవ్వకాల్లో 2 వేల ఏళ్ల నాటి విగ్రహాలు లభ్యం
ఇటలీ పురావస్తు తవ్వకాల్లో 2 వేల ఏళ్ల నాటి చరిత్ర బహిర్గతమైంది. ఎట్రుస్కాన్ రోమ్ నాగరికతకు సంబంధించిన విలువైన కాంస్య విగ్రహాలు బయటపడ్డాయి. వేల ఏళ్ల నాటి చరిత్రకు అప్పటి దైవారాధనకు సాక్ష్యాలుగా ఇటలీ పురావస్తుశాఖ అధికారులు వీటిని అభివర్ణించారు. టుస్కాన్ ప్రాంత వేడినీటి బుగ్గలో ఈ అరుదైన వస్తువులు లభ్యమయ్యాయి.
Published : 09 Nov 2022 15:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా