Nijam With Smita: సింగర్ స్మిత ‘నిజం’లో.. చంద్రబాబు, చిరంజీవి..
సింగర్ స్మిత యాంకర్గా.. ఓటీటీ ‘సోనీలివ్(SonyLiv)’లో సరికొత్త టాక్షో ‘నిజం విత్ స్మిత’ (Nijam With Smita) ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ షోలో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి, నటులపై ధూషణ తదితర అంశాలతో ఈ కార్యక్రమం సీరియస్గా రూపొందినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. నటులు చిరంజీవి, రానా, నాని, అడివి శేష్, రాధిక శరత్కుమార్, సాయి పల్లవి, తెదేపా అధినేత చంద్రబాబు తదితరులు ప్రోమోలో కనిపించారు. మరి, ఏ రోజు ఏ సెలబ్రిటీ ఎపిసోడ్ ప్రసారమవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Published : 02 Feb 2023 19:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు