VNR Trio: ఆ త్రయం మళ్లీ రిపీట్.. నితిన్కు జంటగా రష్మిక
నితిన్ (Nithiin), రష్మిక (Rashmika Mandanna) జంటగా మరో కొత్త చిత్రం ‘VNR Trio (వర్కింగ్ టైటిల్)’ తెరకెక్కబోతోంది. ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, ‘ఛలో’ చిత్రంతోనే తెలుగులో రష్మిక అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. నితిన్ - రష్మిక జంటగా చేసిన వెంకీ కుడుమల రెండో చిత్రమే ‘భీష్మ’. ఇప్పుడీ త్రయం మళ్లీ రిపీట్ కానుంది.
Updated : 22 Mar 2023 18:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!