Uttar Pradesh: మహిళా ఉద్యోగుల భద్రతకు యోగి సర్కారు పెద్దపీట
మహిళా కార్మికులకు రక్షణ కల్పించడంలో భాగంగా ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటలకు ముందు సాయంత్రం 7గంటల తర్వాత మహిళల చేత పని చేయించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఆయా సమయాల్లో మహిళలు పనిచేసేందుకు నిరాకరిస్తే వారిని విధుల నుంచి తప్పించరాదని యాజమాన్యాలకు సూచించింది.
Published : 29 May 2022 11:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా