Supreme court: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ ఎత్తివేత

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. సిట్టింగ్  జడ్జి పర్యవేక్షణను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సిట్‌పై ఆంక్షలు, నిబంధనలు ఎత్తివేసింది. శాసనసభ్యులకు ఎర కేసులో సిట్ విచారణ కొనసాగాలన్న కోర్టు.. అది స్వేచ్ఛగా జరిపే అవకాశం ఇవ్వాలని వ్యాఖ్యానించింది.

Published : 21 Nov 2022 22:09 IST

Tags :

మరిన్ని