North Korea: మహమ్మారి ఉద్ధృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం..!
ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు జ్వరం బారినపడుతున్నారు. బుధవారం రికార్డుస్థాయిలో 2.32 లక్షల మంది జ్వరం బారిన పడగా మరో ఆరుగురు కన్నుమూశారు. మహమ్మారి ఉద్ధృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని అధ్యక్షుడు కిమ్ మండిపడ్డారు.
Published : 18 May 2022 14:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM