North Korea: మహమ్మారి ఉద్ధృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్‌ ఆగ్రహం..!

ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు జ్వరం బారినపడుతున్నారు. బుధవారం రికార్డుస్థాయిలో 2.32 లక్షల మంది జ్వరం బారిన పడగా మరో ఆరుగురు కన్నుమూశారు. మహమ్మారి ఉద్ధృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని అధ్యక్షుడు కిమ్ మండిపడ్డారు.

Published : 18 May 2022 14:57 IST
Tags :

మరిన్ని