Hijab: ఆగని హిజాబ్ వివాదం.. పరీక్ష రాయకుండా వెనుదిరిగిన విద్యార్థినులు
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఉడుపిలో హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు విద్యార్థినులను అధికారులు తిప్పి పంపారు. హిజాబ్ పై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూవారిద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆటోలో పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థినులు హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించాలని పట్టుబట్టారు.
Published : 22 Apr 2022 18:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!