Nuclear War: అణుయుద్ధం వస్తే కోట్ల మంది బలి!
ఈ ఆధునిక కాలంలో అమెరికా-రష్యా మధ్య పూర్తిస్థాయి అణు యుద్ధం జరిగితే తలెత్తే పరిణామాల వల్ల 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా అణు ముప్పు పొంచి ఉన్న వేళ రట్జర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధన కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా-రష్యా మధ్య పూర్తిస్థాయి అణు యుద్ధం వల్ల సగానికిపైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని, పంట ఉత్పత్తి 90 శాతం పడిపోతుందని పేర్కొంది.
Published : 16 Aug 2022 22:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!