OTP Sharing Scam: పాకిస్థానీ ఓటీపీ రాకెట్ గుట్టు రట్టు..!
భారత్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న కుట్రను ఒడిశా పోలీస్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఛేదించింది. నకిలీ పేర్లతో సిమ్ కార్డులు సంపాదించి ఓటీపీలను పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఐఎస్ఐ ఏజెంట్లతో పంచుకుంటూ మోసానికి పాల్పడుతున్న ముఠాను అధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీ సంఖ్యలో సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
Published : 16 May 2023 10:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి