Odisha Train Accident: బతుకుతామని అనుకోలేదు: ఒడిశా రైలు ప్రమాద బాధితులు
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)లో భయంకర అనుభవాన్ని చవి చూసినవారు.. దానిని పదే పదే తలుచుకుని భయాందోళనలకు లోనవుతున్నారు. స్వల్పగాయాలతో బయటపడిన తాము భగవంతుని దయ, స్దానికులు, రైల్వే సిబ్బంది కారుణ్యం వల్లనే తిరిగి స్వస్థలాలకు చేరుకున్నామన్నది వారి అభిప్రాయం. కోరమండల్ ఎక్ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో అందులో స్వల్పగాయాలపాలైనవారు, గాయాలు కాకుండా మిగిలిన వారితో చెన్నైకి బయలుదేరిన రైలు విశాఖ చేరుకుంది. ప్రమాద సమయంలో ఏం జరిగిందో చెబుతూ వారంతా ఉద్వేగానికి లోనయ్యారు.
Published : 03 Jun 2023 20:15 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్