Delhi: దిల్లీకి సీఎంను చేస్తామన్నారు!: సీబీఐపై మనీశ్ సిసోదియా
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడాలని సీబీఐ అధికారులు తనపై ఒత్తడి తెచ్చారని చెప్పారు. దిల్లీకి తనను సీఎం కూడా చేస్తామని వివరించారని అన్నారు. సిసోదియా వ్యాఖ్యలను సీబీఐ ఖండించింది. కేసులో భాగమైన అంశాలపైనే ప్రశ్నించినట్లు ప్రకటన విడుదల చేసింది.
Published : 18 Oct 2022 09:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్