Delhi: దిల్లీకి సీఎంను చేస్తామన్నారు!: సీబీఐపై మనీశ్ సిసోదియా

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడాలని సీబీఐ అధికారులు తనపై ఒత్తడి తెచ్చారని చెప్పారు. దిల్లీకి తనను సీఎం కూడా చేస్తామని వివరించారని అన్నారు. సిసోదియా వ్యాఖ్యలను సీబీఐ ఖండించింది. కేసులో భాగమైన అంశాలపైనే ప్రశ్నించినట్లు ప్రకటన విడుదల చేసింది.

Published : 18 Oct 2022 09:34 IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడాలని సీబీఐ అధికారులు తనపై ఒత్తడి తెచ్చారని చెప్పారు. దిల్లీకి తనను సీఎం కూడా చేస్తామని వివరించారని అన్నారు. సిసోదియా వ్యాఖ్యలను సీబీఐ ఖండించింది. కేసులో భాగమైన అంశాలపైనే ప్రశ్నించినట్లు ప్రకటన విడుదల చేసింది.

Tags :

మరిన్ని