Telangana News: ప్రమాదవశాత్తు వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

ఇంటెలిజెన్స్‌ బ్యూరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అమిరేశ్‌ (51) మృతి చెందారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో స్టేజ్‌ నుంచి ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయారు. 

Published : 19 May 2022 10:03 IST
Tags :

మరిన్ని