AP News: ట్యాంకు రంగు మార్చిన అధికారులు.. గ్రామస్థులకు తాగునీటి కష్టాలు..!

వైకాపా ప్రభుత్వ రంగుల పిచ్చి ఆ గ్రామానికి శాపంగా మారింది. గుంటూరు జిల్లా మందడంలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సురక్షిత తాగునీటి పథకం ట్యాంకుకు అధికారులు రంగు మార్చారు. దీంతో ఆ ట్రస్ట్ నిర్వహణ నుంచి వైదొలిగింది. ఫలితంగా గ్రామానికి నీటి సరఫరా నిలిచింది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకే ప్రైవేటు ఆస్తులకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రంగులు మార్చిందని మందడంవాసులు మండిపడుతున్నారు.  

Updated : 23 Mar 2023 12:35 IST

వైకాపా ప్రభుత్వ రంగుల పిచ్చి ఆ గ్రామానికి శాపంగా మారింది. గుంటూరు జిల్లా మందడంలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సురక్షిత తాగునీటి పథకం ట్యాంకుకు అధికారులు రంగు మార్చారు. దీంతో ఆ ట్రస్ట్ నిర్వహణ నుంచి వైదొలిగింది. ఫలితంగా గ్రామానికి నీటి సరఫరా నిలిచింది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకే ప్రైవేటు ఆస్తులకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రంగులు మార్చిందని మందడంవాసులు మండిపడుతున్నారు.  

Tags :

మరిన్ని