AP News: ట్యాంకు రంగు మార్చిన అధికారులు.. గ్రామస్థులకు తాగునీటి కష్టాలు..!
వైకాపా ప్రభుత్వ రంగుల పిచ్చి ఆ గ్రామానికి శాపంగా మారింది. గుంటూరు జిల్లా మందడంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సురక్షిత తాగునీటి పథకం ట్యాంకుకు అధికారులు రంగు మార్చారు. దీంతో ఆ ట్రస్ట్ నిర్వహణ నుంచి వైదొలిగింది. ఫలితంగా గ్రామానికి నీటి సరఫరా నిలిచింది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకే ప్రైవేటు ఆస్తులకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రంగులు మార్చిందని మందడంవాసులు మండిపడుతున్నారు.
Updated : 23 Mar 2023 12:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?