Andhra News: అనంతపురంలో మహిళా వార్డెన్పై ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దురుసు ప్రవర్తన!
అనంతపురం జిల్లా ఎప్సీ హాస్టల్ వార్డెన్ల బదిలీల కౌన్సెలింగ్లో.. ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి దురుసు ప్రవర్తన రచ్చకెక్కింది. శ్రీలక్ష్మి అనే మహిళా వార్డెన్ను కొట్టేందుకు.. ఆయన చెయ్యెత్తారు. బయటకుపో.. అంటూ మహిళను గట్టిగా గద్దించారు. మహిళ అని కూడా చూడకుండా దూషించడంపై తోటి ఉద్యోగులు విచారం వ్యక్తంచేస్తున్నారు.
Published : 29 Jun 2022 16:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!