Khammam: రాబోయే కురుక్షేత్రానికి సిద్ధమే: మరోసారి చర్చనీయంగా పొంగులేటి వ్యాఖ్యలు

రాబోయే కురుక్షేత్రంలో తాను కచ్చితంగా యుద్ధంలో పాల్గొనబోతున్నానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్రజల కోరుకున్నట్లు రాజకీయంలోనే ఉంటానని చెప్పారు. కాగా, పొంగులేటి పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.

Updated : 08 Jan 2023 17:58 IST

రాబోయే కురుక్షేత్రంలో తాను కచ్చితంగా యుద్ధంలో పాల్గొనబోతున్నానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్రజల కోరుకున్నట్లు రాజకీయంలోనే ఉంటానని చెప్పారు. కాగా, పొంగులేటి పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.

Tags :

మరిన్ని