Khammam: రాబోయే కురుక్షేత్రానికి సిద్ధమే: మరోసారి చర్చనీయంగా పొంగులేటి వ్యాఖ్యలు
రాబోయే కురుక్షేత్రంలో తాను కచ్చితంగా యుద్ధంలో పాల్గొనబోతున్నానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్రజల కోరుకున్నట్లు రాజకీయంలోనే ఉంటానని చెప్పారు. కాగా, పొంగులేటి పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.
Updated : 08 Jan 2023 17:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?