Botsa: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ఒకరి మృతి: మంత్రి బొత్స

ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం (Odisha Train Accident)లో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్కరు దుర్మరణం చెందినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తెలిపారు. రెండు రైళ్ల (కోరమాండల్‌లో 484, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది)లో కలిపి ఏపీకి చెందిన 695 మంది ప్రయాణించినట్లుగా సమాచారం ఉందన్నారు. వీరిలో 28 మంది ఇంకా ఫోన్‌కు రెస్పాండ్‌ కాలేదని బొత్స స్పష్టం చేశారు.

Published : 04 Jun 2023 16:00 IST

Tags :

మరిన్ని