Andhra News: కుప్పకూలిన గడ్డివాము..ఒకరు మృతి
గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పేరేచర్లలో గడ్డివాముకూలి ఒకరు మృతి చెందారు.పేరేచర్లలోని ఓ డెయిరీ ఫాంలో బీహార్ కు చెందిన నలుగురు కూలీలు పనులు చేస్తున్నారు.ఎప్పటిలాగే గేదెలకు మేత తీస్తుండగా గడ్డివాము కుప్పకూలింది.ఇద్దరు కూలీలపై పడింది. రెండు గంటల పాటు ఎవరూ గమనించపోవడంతో ఊపిరాడక ఓ కూలీ మృతి చెందాడు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నరు.
Published : 07 Aug 2022 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు