Andhra News: కుప్పకూలిన గడ్డివాము..ఒకరు మృతి

గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పేరేచర్లలో గడ్డివాముకూలి ఒకరు మృతి చెందారు.పేరేచర్లలోని ఓ డెయిరీ ఫాంలో బీహార్  కు చెందిన నలుగురు కూలీలు పనులు చేస్తున్నారు.ఎప్పటిలాగే గేదెలకు  మేత తీస్తుండగా గడ్డివాము కుప్పకూలింది.ఇద్దరు కూలీలపై  పడింది. రెండు గంటల పాటు ఎవరూ గమనించపోవడంతో ఊపిరాడక ఓ కూలీ మృతి చెందాడు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నరు.

Published : 07 Aug 2022 13:25 IST

Tags :

మరిన్ని