Telangana News: కేసీఆర్‌ నిర్ణయాన్ని తప్పుపట్టిన భాజపా, కాంగ్రెస్

నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకూడదనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాన్ని భాజపా, కాంగ్రెస్ లు తప్పుపట్టాయి. కేసీఆర్ ను తనకు తాను తెలంగాణకు నిజాంగా భావిస్తున్నారని ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర, దేశ అభివృద్ధిపై ఎలాంటి అజెండా లేదని ఆరోపించారు.నీతి ఆయోగ్ భేటీకి సీఎం వెళ్లకుంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించే అవకాశం కోల్పోయినట్లేనని రేవంత్  స్పష్టం చేశారు.

Published : 07 Aug 2022 13:06 IST
Tags :

మరిన్ని