TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ: ఈవో ధర్మారెడ్డి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. కొవిడ్‌ కారణంగా గత రెండు సంవత్సరాల పాటు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాల్సి వచ్చిందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన అధికారులతో కలిసి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 01 Jul 2022 15:27 IST

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. కొవిడ్‌ కారణంగా గత రెండు సంవత్సరాల పాటు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాల్సి వచ్చిందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన అధికారులతో కలిసి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని