Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం.. విద్యుత్ షాక్తో 40 మంది మృతి..!
ఒడిశా (Odisha) రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో దాదాపు 40 మంది విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు, రక్తస్రావం లేకపోవడమే అందుకు కారణం. ప్రమాద సమయంలో విద్యుత్ తీగలు బోగీలపై పడటంతో విద్యుదాఘాతంతో వీరి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు దాదాపు వంద మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉండగా ఎక్కువకాలం వీటిని భద్రపర్చడం మంచి కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
Published : 06 Jun 2023 16:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)