Assam: అసోంలో వరద బీభత్సం

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. జమునాముఖ్ జిల్లాలో గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో.. రైల్వే ట్రాక్ పైనే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. 

Published : 21 May 2022 14:53 IST
Tags :

మరిన్ని