Vizag: సముద్ర తీరం సుందరీకరణ పేరుతో జీవీఎంసీ విధ్వంసం..!
మార్చిలో నిర్వహించే జీ-20 సన్నాహకం, పెట్టుబడుల సదస్సుల కోసం విశాఖ తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పూఘర్ ప్రాంతంలో ఇసుక తిన్నెలను చదును చేసి, తీగ జాతి మొక్కలను పెకలించారని ఆక్షేపిస్తున్నారు.సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులు ఆపాలంటున్న పర్యావరణవేత్తలతో ఈటీవీ ముఖాముఖి.
Published : 27 Jan 2023 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్నైట్’ స్టార్
-
Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
-
upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్
-
HYD News: ఫిలింనగర్లో నీటి కుంటలో పడి యువకుడి గల్లంతు
-
AP News: ప్రధాని పర్యటనలో పోలీసుల తీరుపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదుచేసే యోచనలో నేతలు
-
SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం