Vizag: సముద్ర తీరం సుందరీకరణ పేరుతో జీవీఎంసీ విధ్వంసం..!
మార్చిలో నిర్వహించే జీ-20 సన్నాహకం, పెట్టుబడుల సదస్సుల కోసం విశాఖ తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పూఘర్ ప్రాంతంలో ఇసుక తిన్నెలను చదును చేసి, తీగ జాతి మొక్కలను పెకలించారని ఆక్షేపిస్తున్నారు.సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులు ఆపాలంటున్న పర్యావరణవేత్తలతో ఈటీవీ ముఖాముఖి.
Published : 27 Jan 2023 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!