Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న పాకిస్థాన్

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న పాకిస్థాన్‌ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు కనపడటం లేదు. ఆకాశన్నంటుతున్న ధరలతో నిత్యావసరాలు అందక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోవడంతో ప్రభుత్వమే గోధుమపిండి అందించాలని ఆదేశించింది. గోధుమపిండితో పాటు నిత్యావసరాలు కూడా అందించాలని షెహబాజ్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Published : 23 Mar 2023 10:42 IST
Tags :

మరిన్ని