Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న పాకిస్థాన్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న పాకిస్థాన్ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు కనపడటం లేదు. ఆకాశన్నంటుతున్న ధరలతో నిత్యావసరాలు అందక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోవడంతో ప్రభుత్వమే గోధుమపిండి అందించాలని ఆదేశించింది. గోధుమపిండితో పాటు నిత్యావసరాలు కూడా అందించాలని షెహబాజ్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Published : 23 Mar 2023 10:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు