Viral Video: భూమి కంపిస్తున్నా.. వార్తలు చదవడం ఆపని యాంకర్
పాకిస్థాన్లో భూకంపం సంభవించినా.. ఓ టీవీ యాంకర్ కదలకుండా వార్తలు చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పెషావర్లోని స్థానిక టీవీ ఛానెల్ స్టూడియోలో ఈ సంఘటన జరిగింది. వార్తలను యాంకర్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా.. భూకంపం ధాటికి స్టూడియోలోని వస్తువులన్నీ కదలడం ప్రారంభించాయి. అయినప్పటికీ ఆ యాంకర్ అలాగే వార్తలు చదివాడు. యాంకర్ వెనకాల ఉన్న న్యూస్ రూమ్లోని టీవీలు, ఇతర పరికరాలన్నీ కదిలినట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది.
Updated : 22 Mar 2023 22:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ