Terror Attack: భారత్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర!

భారత్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఐఎస్ఐ పథకం రచించినట్లు తెలిపాయి. ఇందుకోసం దేశంలోని పాక్ స్లీపర్ సెల్స్ కు ఐఎస్ఐ భారీగా నగదు అందిస్తున్నట్లు వెల్లడించాయి.

Published : 23 May 2022 17:41 IST

భారత్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఐఎస్ఐ పథకం రచించినట్లు తెలిపాయి. ఇందుకోసం దేశంలోని పాక్ స్లీపర్ సెల్స్ కు ఐఎస్ఐ భారీగా నగదు అందిస్తున్నట్లు వెల్లడించాయి.

Tags :

మరిన్ని