Ap News: విద్యుత్ బకాయిల పేరిట ప్రోత్సాహక నిధులు మాయం..!

రాష్ట్రంలో ఏకగ్రీవ పంచాయతీ (Panchayat)లకు కేటాయించిన ప్రోత్సాహక నిధులు కాస్తా విద్యుత్తు ఛార్జీల బకాయిలకు చెల్లిపోయాయి. అధికారుల చర్యలతో సీఎం సొంత జిల్లా వైఎస్‌ఆర్‌ (YSR) లోని అనేక పంచాయతీ ఖాతాలు కూడా ఖాళీ అయ్యాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేయడంతో పంచాయతీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రోత్సా హక నిధులతో కొన్ని ముఖ్యమైన పనులైనా చేయిద్దామని ఆశపడిన సర్పంచులు ఖాతాల్లో నిధులు కనిపించక ఆందోళన చెందుతున్నారు

Published : 02 Apr 2023 12:58 IST

Tags :

మరిన్ని