Telangana news: అధికారుల వేధింపులు తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

అధికారుల వేధింపులు తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. నంగునూరు ఎంపీడీవో మధుసూదన్ వేధింపులకు గురి చేస్తున్నారని మనస్తాపానికి గురైన పాలమాకుల పంచాయతీ కార్యదర్శి రామ్ ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశారు.

Published : 28 May 2022 16:39 IST

Tags :

మరిన్ని