Idisangathi: ఇష్టారీతినా ఛార్జీలు.. భారంగా సంక్రాంతి ప్రయాణం

సంక్రాంతి పండగ ప్రారంభమైంది. సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలన్ని కిక్కిరిసి పోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారీతినా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారు పాడిదే పాటలా మారింది. దీంతో సొంతూళ్ల ప్రయాణం భారంగా మారింది. చేసేదేమీ లేక ఎక్కువ ధరైనా సరే... సంక్రాంతికి ఊర్లో ఉండాలని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నారు. మరి, ఆ పండగ... ప్రయాణ కష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.

Published : 13 Jan 2023 12:48 IST

Tags :

మరిన్ని