Idisangathi: ఇష్టారీతినా ఛార్జీలు.. భారంగా సంక్రాంతి ప్రయాణం
సంక్రాంతి పండగ ప్రారంభమైంది. సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలన్ని కిక్కిరిసి పోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారీతినా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారు పాడిదే పాటలా మారింది. దీంతో సొంతూళ్ల ప్రయాణం భారంగా మారింది. చేసేదేమీ లేక ఎక్కువ ధరైనా సరే... సంక్రాంతికి ఊర్లో ఉండాలని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నారు. మరి, ఆ పండగ... ప్రయాణ కష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.
Published : 13 Jan 2023 12:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు