Pawan Kalyan: దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌

అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పరిశీలించారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు.

Published : 10 May 2023 16:15 IST

అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పరిశీలించారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు.

Tags :

మరిన్ని