Janasena: కౌలు రైతుల కోసం పవన్ తల్లి అంజనాదేవి ఆర్థిక సాయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతుల భరోసాయాత్ర ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతుగా రూ.లక్ష విరాళం అందించారు. జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం ఇచ్చారు. పవన్ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా విరాళం చెక్కును హైదరాబాద్లో పవన్కు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు సాయం చేసిన తల్లికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
Published : 25 Jun 2022 21:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...