Janasena: కౌలు రైతుల కోసం పవన్‌ తల్లి అంజనాదేవి ఆర్థిక సాయం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతుల భరోసాయాత్ర  ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతుగా రూ.లక్ష విరాళం అందించారు. జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం ఇచ్చారు. పవన్‌ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా విరాళం చెక్కును హైదరాబాద్‌లో పవన్‌కు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు సాయం చేసిన తల్లికి పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Published : 25 Jun 2022 21:51 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతుల భరోసాయాత్ర  ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతుగా రూ.లక్ష విరాళం అందించారు. జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం ఇచ్చారు. పవన్‌ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా విరాళం చెక్కును హైదరాబాద్‌లో పవన్‌కు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు సాయం చేసిన తల్లికి పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని