Telangana News: చేతివాటం ప్రదర్శించారు.. పీసీసీ ప్రతినిధుల ఎంపికలో గందరగోళం..!

తెలంగాణ పీసీసీ ప్రతినిధుల ఎంపిక విషయంలో తీవ్ర గందర గోళం నెలకొంది. ప్రదేశ్  కాంగ్రెస్  కమిటీ ప్రతినిధుల ఎంపిక కోసం రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ ఎన్నికల అధికారి చేతివాటం ప్రదర్శించారని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అర్హత కాని వారిని ఈ జాబితాలోకి చేర్చారని అది కూడా పీసీసీ అధ్యక్షుడికి కానీ ఇతర నాయకులకు తెలియకుండా కొందరిని జాబితాలో చేర్చినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర గందర గోళానికి దారి తీసింది.

Published : 27 Sep 2022 16:07 IST

తెలంగాణ పీసీసీ ప్రతినిధుల ఎంపిక విషయంలో తీవ్ర గందర గోళం నెలకొంది. ప్రదేశ్  కాంగ్రెస్  కమిటీ ప్రతినిధుల ఎంపిక కోసం రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ ఎన్నికల అధికారి చేతివాటం ప్రదర్శించారని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అర్హత కాని వారిని ఈ జాబితాలోకి చేర్చారని అది కూడా పీసీసీ అధ్యక్షుడికి కానీ ఇతర నాయకులకు తెలియకుండా కొందరిని జాబితాలో చేర్చినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర గందర గోళానికి దారి తీసింది.

Tags :

మరిన్ని