Telangana News: చేతివాటం ప్రదర్శించారు.. పీసీసీ ప్రతినిధుల ఎంపికలో గందరగోళం..!
తెలంగాణ పీసీసీ ప్రతినిధుల ఎంపిక విషయంలో తీవ్ర గందర గోళం నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధుల ఎంపిక కోసం రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ ఎన్నికల అధికారి చేతివాటం ప్రదర్శించారని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అర్హత కాని వారిని ఈ జాబితాలోకి చేర్చారని అది కూడా పీసీసీ అధ్యక్షుడికి కానీ ఇతర నాయకులకు తెలియకుండా కొందరిని జాబితాలో చేర్చినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర గందర గోళానికి దారి తీసింది.
Published : 27 Sep 2022 16:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?