Revanth Reddy: పార్టీని మోసం చేసిన విశ్వాసఘాతకుడు రాజగోపాల్ రెడ్డి: రేవంత్ రెడ్డి

నమ్మిన ప్రజలను, పార్టీని మోసం చేసిన విశ్వాసఘాతకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని చెబుతున్న రాజగోపాల్  రెడ్డి మనుగోడు కోసం ఏమైనా ప్యాకేజీ తెస్తారా? అని ప్రశ్నించారు. కంచుకోటైన మునుగోడులో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  

Published : 06 Aug 2022 13:38 IST

నమ్మిన ప్రజలను, పార్టీని మోసం చేసిన విశ్వాసఘాతకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని చెబుతున్న రాజగోపాల్  రెడ్డి మనుగోడు కోసం ఏమైనా ప్యాకేజీ తెస్తారా? అని ప్రశ్నించారు. కంచుకోటైన మునుగోడులో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  

Tags :

మరిన్ని