Revanth Reddy: పార్టీని మోసం చేసిన విశ్వాసఘాతకుడు రాజగోపాల్ రెడ్డి: రేవంత్ రెడ్డి
నమ్మిన ప్రజలను, పార్టీని మోసం చేసిన విశ్వాసఘాతకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి మనుగోడు కోసం ఏమైనా ప్యాకేజీ తెస్తారా? అని ప్రశ్నించారు. కంచుకోటైన మునుగోడులో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Published : 06 Aug 2022 13:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్