Revanth Reddy: త్వరలో మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటిస్తాం: రేవంత్‌ రెడ్డి

త్వరలో మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటిస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.

Published : 22 Aug 2022 22:29 IST
Tags :

మరిన్ని