Munugodu: ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి: రేవంత్ రెడ్డి

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పొర్లగడ్డ తండాలో చేపట్టిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చౌటుప్పల్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

Published : 20 Aug 2022 15:45 IST

Tags :

మరిన్ని