Ap News: మంత్రి అంబటి గెలుపు కోసం ఆస్తులు కోల్పోయాం: మహిళా ఎంపీటీసీ ఆవేదన
గత ఎన్నికల్లో లక్షలు ఖర్చుపెట్టి అంబటి రాంబాబు గెలుపు కోసం కృషిచేస్తే ఇప్పుడు మంత్రయ్యాక తమను పక్కన పెట్టారంటూ పల్నాడుజిల్లా పెదమక్కెన ఎంపీటీసీ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాుటు చేసి, వారికే పెత్తనం అప్పజెప్పారని ఆమె వాపోయారు. అంబటి గెలుపు కోసం ఆస్తులు కోల్పోయామన్నారు.
Updated : 28 Jan 2023 15:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా