Ap News: మంత్రి అంబటి గెలుపు కోసం ఆస్తులు కోల్పోయాం: మహిళా ఎంపీటీసీ ఆవేదన

గత ఎన్నికల్లో లక్షలు ఖర్చుపెట్టి అంబటి రాంబాబు గెలుపు కోసం కృషిచేస్తే ఇప్పుడు మంత్రయ్యాక తమను పక్కన పెట్టారంటూ పల్నాడుజిల్లా పెదమక్కెన ఎంపీటీసీ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో ప్రత్యేక వర్గాన్ని  ఏర్పాుటు చేసి, వారికే పెత్తనం అప్పజెప్పారని ఆమె వాపోయారు. అంబటి గెలుపు కోసం ఆస్తులు కోల్పోయామన్నారు.

Updated : 28 Jan 2023 15:28 IST
Tags :

మరిన్ని