Peddireddy: పార్లమెంట్‌తో పాటే ఏపీ ఎన్నికలకు వెళ్తాం: మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైకాపాకు లేదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన వైకాపా సభలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. వైకాపా బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదన్నారు. 

Published : 05 Jun 2023 14:39 IST
Tags :

మరిన్ని