Pele: పీలే.. నీకు మరణం లేదు! సైకత శిల్పి అభిమానం
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాకర్ దిగ్గజం పీలే గురువారం మృతిచెందారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కళాకారుడు మానస్ సాహూ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది ఆయనకు నివాళి అర్పించారు. హీరోకు ఎప్పటికీ చావు ఉండదని పేర్కొంటూ పీలే సేవలను కొనియాడారు.
Updated : 30 Dec 2022 16:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి