CM Jagan: సీఎం జగన్ ప్రసంగం.. సభ నుంచి వెనుదిరిగిన జనం!
ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) సభ కోసం సమీకరించిన జనం.. ఆయన మాట్లాడకముందే వెనుదిరిగారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని డిగ్రీ కళాశాలలో ‘రైతు భరోసా’ నిధుల విడుదల సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే సీఎం ప్రసంగం ప్రారంభం కాకముందే జనం వెనుదిరిగారు. కళాశాల గేటు మూసేసినా వారు ఆగలేదు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం మాట్లాడుతున్న సమయంలో.. మహిళలకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు వెలవెలబోయాయి.
Published : 01 Jun 2023 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM