YSRCP: రోడ్లు వేయరు కానీ.. ఓట్లు అడుగుతారా?: వైకాపా ఎమ్మెల్యేపై ప్రజల ఆగ్రహం
ఎన్టీఆర్ (NTR) జిల్లా మైలవరం తారకరామానగర్లో.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా (YSRCP) ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు (Vasanta Krishna Prasad)స్థానికుల నుంచి సమస్యల వెల్లువెత్తాయి. సచివాలయం 4లో సమస్యలపై స్థానికుల్లో అసంతృప్తి బహిర్గతమైంది. పంచాయతీ సిబ్బంది తీరుపై వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలపై స్థానికులు అసహనాన్ని వెళ్లగక్కారు.
Updated : 04 Apr 2023 12:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్