Garbage Tax: ప్రజలే స్వచ్ఛందంగా చెత్తపన్ను కడుతుంటే.. వచ్చిన ఇబ్బందేంటి?: శ్రీలక్ష్మి

ప్రజలే స్వచ్ఛందంగా చెత్తపన్ను కడుతుంటే వచ్చిన ఇబ్బందేంటని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రశ్నించారు. యూజర్ ఛార్జీల వంటి సంస్కరణల అమలు వల్లే రాష్ట్రానికి.. కేంద్రం ప్రభుత్వం అదనంగా రూ.645 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.

Published : 05 Jun 2023 20:23 IST

ప్రజలే స్వచ్ఛందంగా చెత్తపన్ను కడుతుంటే వచ్చిన ఇబ్బందేంటని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రశ్నించారు. యూజర్ ఛార్జీల వంటి సంస్కరణల అమలు వల్లే రాష్ట్రానికి.. కేంద్రం ప్రభుత్వం అదనంగా రూ.645 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.

Tags :

మరిన్ని