Mahbubnagar: ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై ప్రజల ఆందోళనలు

  పచ్చని గ్రామాల మధ్య.. ఫార్మా రగడ మొదలైంది. ఇన్నేళ్లు గ్రీన్, ఎల్లో కేటగిరీ పరిశ్రమలు మాత్రమే ఉన్న ఆ పారిశ్రామిక వాడలో.. ఇప్పుడు రెడ్ కేటగిరి కిందకు వచ్చే ఫార్మా పరిశ్రమను ఏర్పాటు చేయడం వివాదాస్పదమవుతోంది. ఫార్మా పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం, దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇతర ప్రాంతాల నుంచి తెలుసుకున్న స్థానికులు.. పరిశ్రమే వద్దంటూ పక్షం రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తహసీల్దార్, కలెక్టర్ సహా.. ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోకపోవడంతో నిరసన బాట పట్టారు.

Published : 14 May 2023 11:26 IST
Tags :

మరిన్ని