Andhra News: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆలస్యంగా సాయంత్రం 5గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించగా.. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
Published : 11 Oct 2022 20:16 IST
Tags :