PM Modi: వారి విద్వేషం బయటపడింది: ప్రధాని మోదీ
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం కోట్లాది మంది భారతీయులకు మార్గనిర్దేశం చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేశారు. ఓ పెద్ద నేత రాష్ట్రపతిని కూడా అవమానించారన్న మోదీ.. గిరిజనులపై ఉన్న ద్వేషాన్ని వారు బయటపెట్టారన్నారు. సభలో వాదనలు జరుగుతాయని.. కానీ, ఇది భారత్కు గర్వకారణమైన సమయమని మరచిపోవద్దని మోదీ హితవు పలికారు.
Published : 08 Feb 2023 19:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?