PM Modi: వారి విద్వేషం బయటపడింది: ప్రధాని మోదీ

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగం కోట్లాది మంది భారతీయులకు మార్గనిర్దేశం చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని  ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేశారు. ఓ పెద్ద నేత రాష్ట్రపతిని కూడా అవమానించారన్న మోదీ.. గిరిజనులపై ఉన్న ద్వేషాన్ని వారు బయటపెట్టారన్నారు. సభలో వాదనలు జరుగుతాయని.. కానీ, ఇది భారత్‌కు గర్వకారణమైన సమయమని మరచిపోవద్దని మోదీ హితవు పలికారు.

Published : 08 Feb 2023 19:27 IST
Tags :

మరిన్ని