Telangana News: తెరాస-భాజపా మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు.. కారణం ఏటంటే

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తెరాస-భాజపా మధ్య రాజకీయ వేడిని మరింత రాజేసింది. తెరాస సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మోదీ కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. తెలంగాణలో భాజపాకు అధికారం ఖాయమంటూ భాజపా శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అటు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన తెలంగాణ మంత్రులు రాష్ట్రంపై మళ్లీ విషం చిమ్మారని విమర్శించారు. గుజరాత్ తరహా ఆటలు తెలంగాణలో సాగబోవని స్పష్టం చేశారు

Published : 27 May 2022 13:23 IST

Tags :

మరిన్ని