Telangana News: తెరాస-భాజపా మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు.. కారణం ఏటంటే
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తెరాస-భాజపా మధ్య రాజకీయ వేడిని మరింత రాజేసింది. తెరాస సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మోదీ కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. తెలంగాణలో భాజపాకు అధికారం ఖాయమంటూ భాజపా శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అటు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన తెలంగాణ మంత్రులు రాష్ట్రంపై మళ్లీ విషం చిమ్మారని విమర్శించారు. గుజరాత్ తరహా ఆటలు తెలంగాణలో సాగబోవని స్పష్టం చేశారు
Published : 27 May 2022 13:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM