Modi: దేశాభివృద్ధిలో జపాన్ ముఖ్య భూమిక పోషిస్తోంది : మోదీ
భారత్ , జపాన్ లు సహజసిద్ధ భాగస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. భారత సంతతి ప్రజలతో సమావేశమైన ప్రధాని భారతదేశ అభివృద్ది ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.
Published : 23 May 2022 21:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)