PM Modi: తెలంగాణలో పాలకులు మూఢ విశ్వాసాలకు బానిసలు: మోదీ

ఒక కుటుంబ కబంధ హస్తాల్లోనే తెలంగాణను బందీ చేయాలనే వ్యక్తులపై పోరాటం కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కుటుంబపార్టీలు దేశ ప్రజాస్వామ్యం, యువతకు అతిపెద్ద శత్రువులంటూహైదరాబాద్ లో భాజపా నేతలు ఏర్పాటుచేసిన సభలో తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

Published : 26 May 2022 21:03 IST
Tags :

మరిన్ని