Modi: తెలంగాణలో భాజపా విజయం ఖాయం: ప్రధాని మోదీ
తెలంగాణలో పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు అవినీతిపరులందరూ జట్టు కడుతున్నారని ఆరోపించారు. బేగంపేట విమానాశ్రయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మోదీ.. తెలంగాణలో కమల వికాసం ఖాయమని స్పష్టం చేశారు.
Published : 12 Nov 2022 17:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె